Wednesday, September 14, 2016

A snippet of C. Sujatha’s Pralaya Vela Short Story in Telugu

’’చిన్నది పాపం. పదిహేను దాటి వుంటాయా. ఈ వేళప్పుడు గొడ్లు తోలుకొని వచ్చిందేమో.. అంతా పిట్టపురుగు లేరు.  ఎవరుంటారు ఈ ఎండ వేళన. ఆ మారాజు బిడ్డలు అమాయకంగా కనబడ్డ ఆ పిల్లను నోరునొక్కి అల్లరిచేసివుంటారు. అంతమంది ఎద్దుల్లా వున్నారు. పసిబిడ్డ ఏల ఓర్చుకుంటుంది. అదీ వంటిమీద తెలివి లేకుండాపడిపోతే, వాళ్ళు ఉడాయించారు’’
సుడిగాలి రంకెలు పెడుతోంది. రివ్వున తిరుగుతోంది.
‘‘అయ్యయ్యో పిల్లది చచ్చిపోతుంది. రక్తాల మయమయిపోయింది. మూలుగు కూడా ఆగిపోయింది. ఏమిటి చెయ్యటం, ఈ పసికూన దిక్కు లేకుండా కళ్ళు మూస్తోందే...’’


https://youtu.be/sICjNX3IcfE

0 వ్యాఖ్యలు: